Wednesday, 8 July 2020

Video: మాస్కు ఇస్తే.. మడిచి జేబులో పెట్టుకున్నారు: పద్మారావుకు కరోనాపై కేటీఆర్ ఆసక్తికరం

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనావైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఓ ఘటనను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. చెబితే వినకపోవడం వల్లే పద్మారావుకు కరోనా వచ్చిందన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour