Wednesday, 8 July 2020

కేంద్రం ఇంకా ఇస్తుంది.. కానీ, ఇచ్చినవే వాడటం లేదు: కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇతర సమస్యలను పక్కనపెట్టి.. కరోనా నుంచి రక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుకు హితవు పలికారు. ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు వసూలు చెయ్యడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వెంటిలేటర్లను పూర్తిగా ఉపయోగించాలని సూచించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour