Friday, 31 July 2020

యూఏఈలో గర్భిణీ ప్రియాంకకు కరోనా: తల్లీ, బిడ్డను కాపాడిన తుంబే ఆస్పత్రి, అన్నీతామై..

అబూదాబి: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అజ్మన్ నగరంలో భారతీయ దంపతులు ఉంటున్నారు. కాగా, గర్భిణీ అయిన మహిళ కరోనా మహమ్మారి బారినపడింది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆమె తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే చేరింది. ఆ తర్వాత ఆమెను ఐసీయూలో చేర్చారు. పుట్టే బిడ్డకు కరోనా సోకకుండా సీజేరియన్ చేశారు వైద్యులు. దీంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇప్పుడు క్షేమంగా ఉన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour