Friday, 31 July 2020

14వ రోజు ముగ్గురిపై ప్రశ్నల వర్షం: నల్లబ్యాగుతో విచారణకు హాజరైన వివేక కూతురు సునీత..

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 14వ రోజు ముగ్గురిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కడప కేంద్ర కారాగారంలో గల అతిథి గృహం వద్ద వివేకానందారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లా విచారణకు హాజరయ్యారు. వివేకాందరెడ్డి కూతురు సునీత సమక్షంలో ఈ ముగ్గురిని సీబీఐ అధికారులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour