Friday, 31 July 2020

బీఎస్-4 వాహనాల అమ్మకాల్లో మోసం - సుప్రీం సంచలనం - రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడగింపు..

భారత్ స్టేజ్-4 (బీఎస్‌-4) ఉద్గారాల ప్రమాణాలు గల వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ డీలర్లకు కలిసొచ్చేలా, రిజిస్ట్రేషన్లకు 10 రోజుల సడలింపులు కల్పిస్తూ ఈనెల 8 జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో బీఎస్-4 వాహనాల నమోదు ప్రక్రియపై మళ్లీ నిషేధం పొడిగించినట్లయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఈ నిషేధాజ్ఞలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour