Sunday, 19 July 2020

102 ఎమ్మెల్యేల మద్దతు: గవర్నర్ ను కలిసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం సాయంత్రం తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిశారు. గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. తటస్థంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour