Friday, 31 July 2020

షాకింగ్: కరోనా సోకిన తొలి శునకం మృతి - రక్తపు వాంతులతో దారుణంగా - అమెరికాలో నిమిషానికో మరణం

పాండమిక్ తాండవం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో రోజులు గడుస్తున్నకొద్దీ అవగతమవుతున్నది. చిన్నాపెద్దా, రాజుపేదా తేడా లేకుండా అందరినీ బలితీసుకుంటోన్న కరోనా వైరస్.. ఇప్పుడు మూగజీవాలను కూడా తన ఖాతాలో కలిపేసుకుంటున్నది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన మొట్టమొదటి శునకం అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కరోనా కేసుల్లో ఎవరెస్టు స్థానానికి ఎగబాకిన అమెరికాలో నిమిషానికి ఒక్కోరు చొప్పున ప్రాణాలు కోల్పోతుండటం అక్కడి భయానక స్థితికి అద్దంపడుతున్నది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour