Friday, 31 July 2020

బీర్లు తాగి పసికందు పక్కన పడుకున్న తల్లి: తెల్లారేసరికి పాప మృతి, నేరం కాదంటూ కోర్టు

న్యూయార్క్: ఓ బాలింత మహిళ బీరు తాగింది. ఆ తర్వాత తన పాప పక్కన పడుకుంది. అంతకుముందు ఆ పసికందుకు పాలు పట్టి, డైపర్ కూడా మార్చింది. తలుపులు వేసి ఆ పాప పక్కన పడుకుంది. పసికందుతోపాటు మరో నాలుగేళ్ల కూతురు కూడా అక్కడే పడుకుంది. అయితే, తెల్లారేసరికి ఆ పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మేరీలాండ్‌లో చోటు చేసుకుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour