Sunday, 19 July 2020

అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ ఆగస్టు మొదటి వారంలోనే: మోడీ చేతుల మీదుగా..

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై శనివారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు మొదటి వారంలోనే రామమందిరం భూమి పూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వీలును బట్టి ఆగస్టు 3 లేదా ఆగస్టు 5వ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour