Sunday, 7 June 2020

నిజం కంటే అబద్దానికి వేగం ఎక్కువ : ‘బీజేపీ’లోగో వివాదంపై జ్యోతిరాదిత్య సింధియా

భోపాల్: తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో 'బీజేపీ' లోగోను తీసేశారంటూ వస్తున్న వార్తలను బీజేపీ నేత, గుణ మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కొట్టిపారేశారు. నిజాల కంటే తప్పుడు వార్తలు వేగంగా వ్యాపిస్తాయని, ఇది చాలా విచారకరమని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour