Sunday, 7 June 2020

8 ఆస్పత్రుల నిరాకరణ, 13గంటలు అంబులెన్స్‌లోనే నరకం.. చివరకు గర్భిణీ బలి

లక్నో: ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్షానికి ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నొప్పులు రావడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అయితే, ఆస్పత్రి యాజమాన్యాలు ఆమెను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించాయి. ఒకటి కాదు రెండు కాదు అరడజనుకుపైగా ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. 13 గంటలపాటు అంబులెన్స్‌లోనే నరకయాతన అనుభవించిన ఆ మహిళ చివరకు ప్రాణాలు వదిలింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour