Sunday, 7 June 2020

జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో ‘పది’ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సర్కారుపై ఆగ్రహం

హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడిన పదవ తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం తెలంగాణ హైకోర్టు స్పష్టతనిచ్చింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగితా జిల్లాల్లో పరీక్షలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour