Thursday, 25 June 2020

మూడెకరాల శ్మశానం ఫుల్... మరో వారం దాటితే చేతులెత్తేయడమే... ఢిల్లీలో ఇదీ పరిస్థితి...

దేశ రాజధాని ఢిల్లీని కరోనా కబళిస్తోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు,పదుల సంఖ్యలో నమోదవుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే... మున్ముందు కోవిడ్ 19 మృతులను ఖననం చేసేందుకు ఢిల్లీలో శ్మశానాలు కూడా సరిపోవేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌కు సమీపంలో ఉన్న ఓ కబరస్తాన్‌ ఇప్పటికే దాదాపుగా నిండిపోయింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour