Thursday, 25 June 2020

పోలవరం ఎమ్మెల్యే సాహసం...కొండలు, గుట్టలు దాటి .. ఏజెన్సీ ప్రజలకు సాయం..గొడ్డుకారంతో భోజనం

ఏపీలోని ఓ ఎమ్మెల్యే హంగులు ఆర్భాటాలు పక్కన పెట్టారు. తనను నమ్మి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తానని తేల్చి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల ఆకలి తీర్చడం కోసం కొండలు, గుట్టలు దాటి నడిచి వెళ్లారు. వారికోసం నిత్యావసరాలను భుజంపై
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour