Thursday, 25 June 2020

నిమ్మగడ్డ తొలి నుంచి అంతే, రహస్య భేటీలో ఆంతర్యమేంటీ..? చంద్రబాబు మంత్రాంగమే: మోపిదేవి..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం తొలి నుంచి వివాదాస్పదమేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పార్క్ హయత్ హోటల్‌లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో భేటీ అవడంతో ప్రపంచానికి తెలిసిందన్నారు. అయితే వారు రహస్యంగా సమావేశం అవడంలో ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు. ఇదీ విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆడించిన నాటకం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour