Monday, 29 June 2020

చైనా క్యాబేజీ వ్యూహం .. ఇండియాతోనూ అదే స్ట్రాటజీ ..ఇప్పటివరకు డ్రాగన్ కంట్రీ ఆక్రమణల గుట్టు ఇదే..

ఆక్రమణలకు డ్రాగన్ ది పెట్టింది పేరు. పొరుగుదేశాలతో పంచాయతీలుపెట్టుకోవడం, కయ్యానికి కాలు దువ్వడం,కొద్దికొద్దిగా పొరుగుదేశాల భూభాగాలను ఆక్రమించడం చైనాకు అలవాటుగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా వ్యవహారంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఒకపక్క ఇండియాలో గాల్వాన్ లోయ ఘర్షణతో చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొనివచ్చే ప్రయత్నం చేస్తుందని అర్థమైంది. ఇదే సమయంలో మరోవైపు జపాన్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour