Monday, 29 June 2020

మంత్రి పేర్నినాని అనుచరుడు మోకా భాస్కరరావు దారుణహత్య, కత్తితో పొడిచి పరార్..

కృష్ణా జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. మచిలీపట్నంలో వైసీపీ నేతను దుండగులు హతమార్చారు. చనిపోయిన వైసీపీ నేత మోకా భాస్కరరావు మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు. సోమవారం భాస్కరరావు మున్సిపల్ చేపల మార్కెట్‌లో ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. వెంటనే అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. వైసీపీ నేత
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour