Monday, 29 June 2020

చెస్ట్ ఆస్పత్రి ఘటన బాధాకరం, సాయం చేసేందుకు సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

చెస్ట్ ఆస్పత్రిలో రోగి చనిపోయిన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వెంటిలేటర్ తీసేశారని రోగి సెల్ఫీ తీసి తండ్రికి వీడియో పంపించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలైంది. తనకు ఊపిరి ఆడటం లేదు అని రోగి అనడం బాధాకరమని ఆయన అన్నారు. ఘటనపై ప్రభుత్వ చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour