Monday, 29 June 2020

కేసీఆర్! వీఐపీ ప్రాణాలకే విలువెక్కువా? కేంద్ర బృందంపైనా సర్కారు ఒత్తిడా?: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారు విధానాలపై మండిపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour