Thursday, 25 June 2020

సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు రద్దు: చివరి మూడు పరీక్షల ఆధారంగా మార్కులు..గ్రేడింగ్

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దు అయ్యాయి. క్లాస్-10, క్లాస్-12వ తరగతులకు నిర్వహించ తలపెట్టిన పరీక్షలను రద్దు చేసినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతోన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ అధికారులు ఈ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour