Wednesday, 24 June 2020

చదువుకోవాలనే ఆశ.. ఆన్ లైన్ క్లాసులు వినలేని నిస్సహాయత.. చివరకు సూసైడ్...

కరోనా వైరస్ కొత్త కష్టాలను తీసుకొచ్చింది. వైరస్ వ్యాప్తితో విద్యా సంస్థలన్నీ మూతపడి ప్రస్తుతం ఆన్‌లైన్ విద్యా బోధన మాత్రమే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పేదింటి విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేంత స్తోమత లేక... ఆన్‌లైన్ క్లాసులు వినలేక... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళ,పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను మరిచిపోకముందే... ఇలాంటిదే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour