Monday, 25 May 2020

ప్రతి ఇంటికీ మేనిఫెస్టో: ఎవరైనా కోర్టుకెళ్తారేమో: జగన్ సెటైర్: ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నా

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కాపీలను రాష్ట్రంలోి ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీన మేనిఫెస్టో కాపీలను అందజేస్తామని తెలిపారు. గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్ల ద్వారా ఎన్నికల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour