Monday, 25 May 2020

ఏపీలోకి చంద్రబాబు ఎంట్రీ.. తనిఖీల్లేవ్.. జగన్‌పై లోకేశ్ సంచలనం.. పప్పు అలిగాడన్న విజయసాయి..

'అయన అడుగుపెట్టడమే ఆలస్యం.. పట్టుకుని క్వారంటైన్ కు తరలిస్తాం'.. 'ఇకాయన ఏపీకి రాడు.. హైదరాబాద్ లోనే శాశ్వత లాక్ డౌన్'.. ఇవీ.. వైసీపీ మంత్రులు, కీలక నేతలు.. టీడీపీ చీఫ్ చంద్రబాబును ఉద్దేశించి ఇటీవల చేసిన కామెంట్లు. కానీ వాస్తవంలో మాత్రం ప్రభుత్వం ప్రోటోకాల్ నే ఫాలో అయింది. ప్రతిపక్షనేతగా బాబు ప్రివిలేజ్ కు భంగం కలగకుండా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour