Monday, 25 May 2020

నిలదీసిన వలస కూలీ.. ఎమ్మెల్యే ఎంత మాటన్నాడు.. దుమారం రేపుతున్న కామెంట్స్..

బీహార్‌లోని షేక్‌పురాకు చెందిన జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోని ఓ వలస కూలీ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 22న షేక్‌పురా జిల్లాలోని చాంది గ్రామంలో ఉన్న ఓ క్వారెంటైన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్వారెంటైన్‌లో ఉన్న వలస కూలీలతో ఆయన మాట్లాడగా.. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారు ఎమ్మెల్యేని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour