Monday, 25 May 2020

కరోనా దెబ్బ: కంప్యూటర్ పక్కనబెట్టి.. నాగలి చేత పట్టిన టెక్కీలు, వ్యవసాయమే బెస్ట్ అంటూ రంగంలోకి..!

కరోనా వైరస్ దెబ్బకు ఇటలీ శవాల దిబ్బగా మారింది. అక్కడ కేసులు రోజురోజుకూ పుట్టుకొస్తూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక ఇటలీలో కరోనావైరస్ విజృంభించడంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి ఇటలీ జారుకోవడంతో ఆ ప్రభావం అక్కడ ఉద్యోగస్తులపై పడింది. చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇక మంచి జీతాలతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour