Monday, 25 May 2020

టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని జెసిండా: ఒక్కసారిగా భూకంపం, భవనం కదులుతున్నా బెదరలేదు

వెల్లింగ్టన్: ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని తరిమికొట్టి ప్రశంసలందుకుంటున్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. మరోసారి అందరినీ దృష్టిని ఆకర్షించారు. అసలు విషయంలోకి వెళితే సోమవారం ఉదయం న్యూజిలాండ్‌లో భూ కంపం రావడంతో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour