Monday, 25 May 2020

షాకింగ్ : 9 కాదు.. 10 హత్యలు.. గొర్రెకుంట హత్యల కేసులో మరో నిజం వెలుగులోకి..

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని గన్నీ సంచుల గోదాం ఆవరణలో ఉన్న బావిలో వెలుగుచూసిన 9 మృతదేహాలకు సంబంధించి ఒక్కొక్కటిగా మిస్టరీ వీడుతోంది. మక్సూద్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సంజయ్ కుమార్ అనే బీహారీ యువకుడే ఈ హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే మక్సూద్ కూతురు బుష్రాతో వివాహేతర సంబంధమే హత్యలకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour