Tuesday, 12 May 2020

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ కీలక నేత డాక్టర్ మన్మోహన్ సింగ్(87) ఆరోగ్యం కుదుటపడింది. సడెన్ గా ఛాతిలో నొప్పి రావడంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, కార్డియో విభాగంలో చికిత్సతో పూర్తిగా కోలుకున్నారని వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, డిశ్చార్జ్ కూడా చేశామని ఎయిమ్స్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour