కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తి మృతదేహానికి బదులు నెగటివ్గా తేలిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేశారు. పేర్లను సరిగా పరిశీలించకుండా హడావుడిగా వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన ఆ మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment