Tuesday, 12 May 2020

ఏపీలో వెయ్యిమందికి పైగా కోలుకున్న పేషెంట్లు..డిశ్చార్జి: అక్కడ జీరో: ఆ అయిదు జిల్లాల్లోనే

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. నాలుగురోజులుగా 50కి లోపే పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం అధికార యంత్రాగాన్ని కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. దీనికితోడు- కరోనా వైరస్ సోకిి.. వేర్వేరు ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతోన్న పేషెంట్ల కంటే.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. ఫలితంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour