Monday, 25 May 2020

PM Cares Funds: సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్, సీఎంపై సొంత పార్టీ నేతలు ఫైర్, ఆరోజు కళ్లు లేవా ?

బెంగళూరు/శివమొగ్గ: ప్రధాని నరేంద్ర మోదీ సహాయ నిధికి (PM Cares Funds) వెలుతున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ నాయకులు కేసు పెట్టడంతో ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సందర్బంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపై కాంగ్రెస్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour