Wednesday, 22 April 2020

Fact check : అక్టోబర్ 15 వరకూ రెస్టారెంట్ల మూసివేత వార్తలపై కేంద్రం క్లారిటీ

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఏ వార్త కనిపించినా దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు సైతం నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కొన్ని వార్తలను నిషేధించాలనే ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటివరకూ అది సాధ్యం కావడం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour