Wednesday, 22 April 2020

వైద్యులపై దాడి చేస్తే జైలే: ఏడేళ్ల వరకు, రూ.5 లక్షల ఫైన్, నాన్ బెయిలబుల్ కేసు: కేంద్రం

కరోనా వైరస్ రక్కసి జడలువిప్పి నాట్యం చేస్తుంటే ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం అందిస్తోన్న సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది/ క్లినిక్‌పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఘటన తీవ్రతను బట్టి ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టంచేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour