Wednesday, 22 April 2020

అందులో కోత విధించమని ఏ చట్టం చెబుతోంది: సీఎం జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

అమరావతి: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తుండటంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల్లో కోత విధించాయి ప్రభుత్వాలు. తెలుగు రాష్ట్రాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour