ప్రస్తుతం భారత్ కరోనా వైరస్ వ్యాప్తిలో స్టేజ్-2,స్టేజ్-3లకు మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందన్న ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏకీభవించింది. అంతకుముందు ఎయిమ్స్ వైద్యుడు,కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ సభ్యుడు డా.రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment