తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్కి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్(56)కి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆ కానిస్టేబుల్... గత 4 రోజులుగా నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్నాడు. దీంతో ఆయనతో పాటు కలిసి పనిచేసిన
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment