హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని, దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నామవుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment