Thursday, 23 April 2020

మహిళా ఎస్ఐకి భర్త పాద పూజ.. హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన..

కరోనా వైరస్‌పై పోరులో వైద్యులు,పోలీసులు,పారిశుద్ద్య కార్మికులు సైనికుల్లా ముందుండి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ వారు అందిస్తున్న సేవలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల పారిశుద్ధ్య కార్మికులపై బాల్కనీల్లో నుంచి పూలు చల్లిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలు సైతం పారిశుద్ద్య కార్మికుల కాళ్లు కడిగి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour