Friday, 24 April 2020

ఒళ్లు గగుర్చొడించే రియల్ సీన్: అత్త,మామ గొంతునులిమిన అభినవ కోడలు..

అవును.. భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా తన అత్త,మామలను మట్టుబెట్టింది అభినవ కోడలు. ఆస్తి వివాదమో, మరే కారణమో తెలియదు తెలియదు గానీ.. అత్త, మామలను కోడలు కవిత సింగ్ మట్టుబెట్టింది. పశ్చిమ ఢిల్లీలో చా‌వ్‌లాలో గల దుర్గావిహార్లో శుక్రవారం ఉదయం జరిగిన ఘటనతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఎప్పటిలానే రాజ్ సింగ్, ఒమ్‌వతీ దంపతులు శుక్రవారం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour