న్యూఢిల్లీ/అమరావతి: గుజరాత్లోని వీరావల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను స్వరాష్ట్రం రప్పించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. తెలుగు మత్స్యకారులకు అన్ని వసతులు సమకూర్చుతున్నట్లు ఉపరాష్ట్రపతికి గుజరాత్ సీఎం ఈ సందర్భంగా వివరించారు. మత్స్యకారులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment