Tuesday, 21 April 2020

కరోనా విలయం: సూర్యాపేటలో ఔట్‌బ్రేక్.. ఒక్కరోజులోనే భారీగా.. మొత్తంగా వెయ్యికి దగ్గరగా..

దక్షిణాదితో తమిళనాడు తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ గా రాష్ట్రంగా కొనసాగుతోన్న తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వెళుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెలువరించిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి. సోమవారం కొత్త కేసుల సంఖ్య 14కే పరిమితంకాగా, మంగళవారం మాత్రం నాలుగింతలు ఎక్కువ నమోదుకావడం కలవరపెడుతోంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour