Tuesday, 28 April 2020

సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి పాజిటివ్, మరో ఇద్దరు క్వారంటైన్లోకి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 30వేలకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలకు వ్యాపించిన కరోనా.. ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా పాకింది. మంత్రి బొత్స కుటుంబానికి కరోనా పరీక్షలు: రిపోర్టులో ఏమొచ్చిందంటే..?
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour