Tuesday, 28 April 2020

దీదీ రాజ్యంలో బీజేపీ ఎంపీ నిరసన: రోడ్డు మీద కూర్చొని ఆందోళన, ఎందుకంటే...?

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. కరోనా వైరస్ వచ్చిన ఆపత్కాలంలో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బెంగాల్‌లో బీజేపీ నేతలకు స్థానిక ప్రభుత్వం, పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. తాజాగా దక్షిణ దినాజ్‌పూర్ ఎంపీ సుకాంత మజుందార్‌కు కూడా తప్పలేదు. ఆయన నియోజకవర్గానికి వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతివ్వకపోవడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour