Monday, 27 April 2020

ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అలజడి.. మరో పోలీస్ కానిస్టేబుల్ మృతి..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా చికిత్స పొందుతున్న 56ఏళ్ల ఓ హెడ్ కానిస్టేబుల్ సోమవారం మృతి చెందాడు. కొద్దిరోజుల క్రితం అతను ముంబైలో అతిపెద్ద కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా ఉన్న కుర్లా డివిజన్‌లోని L-వార్డులో విధులు నిర్వహించాడు.మృతుడు శివాజీ సోనవానే అని ముంబై పోలీసులు వెల్లడించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour