మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా చికిత్స పొందుతున్న 56ఏళ్ల ఓ హెడ్ కానిస్టేబుల్ సోమవారం మృతి చెందాడు. కొద్దిరోజుల క్రితం అతను ముంబైలో అతిపెద్ద కోవిడ్-19 హాట్స్పాట్గా ఉన్న కుర్లా డివిజన్లోని L-వార్డులో విధులు నిర్వహించాడు.మృతుడు శివాజీ సోనవానే అని ముంబై పోలీసులు వెల్లడించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment