Friday, 24 April 2020

ఏపీలో మరో మహమ్మారి కల్లోలం.. వైసీపీ ఎమ్మెల్యేలతో స్పీకర్ సీతారాం పోటీ.. టార్గెట్ జగన్..

కరోనా వైరస్‌ను పాండమిక్(మహ్మారి)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ పాండమిక్ ప్రధాన లక్షణం.. ప్రజల్ని భయోత్పాతానికి గురిచేయడం. కానీ ఏపీలో ఇప్పుడు కరోనాను మించి.. పబ్లిసిటీనే పాండమిక్ కల్లోలం రేపుతున్నది. కేబినెట్ విస్తరణ ఊహాగానాల నడుమ అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు వింత ప్రయత్నాలతో సీఎం జగన్ దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారు. ఆక్రమంలో లాక్ డౌన్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour