Friday, 24 April 2020

ప్రజా రవాణాకు కరోనా ఉరితాడు - లాక్ డౌన్ ముగిసినా స్పందన ఉంటుందా ?

కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్దలపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పరిస్దితులపై ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. వీటిలో ప్రధానమైనది ప్రజా రవాణా. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా మూతపడిన ప్రజా రవాణా వ్యవస్ధలను తిరిగి గాడిలో పెట్టడం సాధ్యమవుతుందా లేక కరోనా సంక్షోభం వీటికి ఉరితాడు వేయబోతోందా అన్న భయాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour