Sunday, 19 April 2020

కరోనాకు అలాంటి ఏ బేధమూ లేదు, జీవితాన్ని పూర్తిగా మార్చేసింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కుల, మత, జాతి, రంగు, వేష భాషలు ఏవీ చూడకుండా మనుషులపై దాడి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని ఈ వైరస్ సమానంగా ప్రభావితం చేసిందని అన్నారు. ఈ విపత్కర సమయంలో అందరం కలిసికట్టుగా, సోదరభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour