Sunday, 19 April 2020

స్విగ్గీ, జోమాటోపై నిషేధం: స్కూళ్ల ఫీజు పెంపులేదు, అద్దెలు వసూలు చేయొద్దు, వారికి జీతాలు 10శాతం..

హైదరాబాద్: తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని మతాల పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని తెలిపారు. రంజాన్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. సామూహిక ప్రార్థనలు అనుమతించడం లేదని తేల్చి చెప్పారు. అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. 
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour