Sunday, 19 April 2020

coronavirus:ఏప్రిల్ 21 తర్వాత కాస్త సడలింపు, కర్ణాటకలో మినహాయింపు ఇచ్చేది వీటికే...

కరోనా వైరస్ సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌కు కర్ణాటక ప్రభుత్వం మినహాయింపులను ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి సరుకు రవాణా వాహనాలు, పాసులు కలిగిన వాహనాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. కంటైన్మెంట్ ఏరియా వెలుపలకు ద్విచక్ర వాహనం అనుమతిస్తామనే ఇదివరకే ఇచ్చిన ఉత్తర్వును
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour