కరోనా వైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. వ్యక్తులకు స్థాయి ఉంటుందేమో గానీ.. వైరస్కు మాత్రం తరతమ బేధాలు ఏం లేవు. మహారాష్ట్ సీఎం ఉద్దవ్ థాకరే సెక్యూరిటీ సిబ్బంది కూడా క్వారంటైన్లో ఉన్నారు. వాస్తవానికి సెక్యూరిటీ సిబ్బంది, కుటుంబసభ్యులకు వైరస్ సోకలేదు. విదేశాలకు వెళ్లిరాలేదు. టీ విక్రయించే వ్యక్తికి వైరస్ సోకింది. అతని టీ పాయింట్
https://ift.tt/2RH7J8l
No comments:
Post a Comment